ఛత్తీస్గఢ్: బీజాపుర్ జిల్లా
దుశ్చర్యకు పాల్పడ్డ మావోయిస్టులు
సెల్ టవర్ కు నిప్పు పెట్టిన మావోయిస్టులు
జిల్లా లోని టోయ్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్మెడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన జియో మొబైల్ టవర్కు మావోయిస్టులు నిప్పు పెట్టారు.
ఈ ఘటన లొ జియో టవర్లో అమర్చిన పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఘటనా స్థలం లో వెస్ట్ బస్తర్ డివిజన్ మావోయిస్టు కమిటీ జారీ చేసిన కరపత్రం లభ్యమైంది
దీనికి సంబంధించి జియో బృందం స్థానిక పోలీస్ స్టేషన్ లో ధరకాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
టోయ్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్మెడ్లో కమ్యూనికేషన్ సౌకర్యాలను అందించడానికి USOF పథకం కింద మోర్మెడ్ గ్రామ పంచాయతీ లో జియో మొబైల్ టవర్ను ఈ మధ్యకాలం లో నే ఏర్పాటు చేశారు.
ప్రజాసంక్షేమ పనులను వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు భయాందోళనకు గురై ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారు.
ఈ ఘటనను Asp చరంద్రకాంత్ గవండ్రా ధ్రువీకరించారు.