మానవత్వం చాటిన పోలీసు బృందం
సూర్యాపేట టౌన్ రిపోర్టర్ కంటు రామకృష్ణ :
సూర్యాపేట పట్టణ పోలీసుస్టేషన్
లో స్వీపర్ గా పనిచేస్తున్న కనుకు మరియమ్మ @ లక్ష్మమ్మ కుమారుడు రమేష్ అనారోగ్యకారణము తో మరణించడంతో ఆర్థిక పరిస్థితి బాగోలేని ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు గురువారం సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.వీరారాఘవులు, SIs M.ఆంజనేయులు , E.సైదులుగారు, V.ప్రవీణ్ గారు, M. యేడుకొండలుగారు, వారి సిబ్బంది అందరూ కలిసి లక్ష్మమ్మ కుటుంబానికి పెద్ద మనసుతో ఆమెకు 42,000/- రూపాయలు ఆర్ధిక సహాయము అందించి వారి ఉదాహరణ చాటుకున్నారు.