Friday, March 21, 2025
HomeTelanganaవికారాబాద్ జిల్లాలో చోరీ

వికారాబాద్ జిల్లాలో చోరీ

కేకే మీడియా వికారాబాద్ ఆగస్టు 30

జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో భారీ చోరీ జరిగింది.మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో బుధవారం యాదగిరి గుట్టకు వెళ్లిన గోపాల్ రెడ్డి కుటుంబం గురువారం రాత్రి 12:30 కు రుద్రారం ఇంటికి చేరుకోగా తలుపులు తెరిచి ఉండడం చూసి కంగు తిన్నారు.20 తులాల బంగారం, 30 తులాల వెండి ఎత్తుకెళ్లినట్టు తెలుపుతున్న గోపాల్ రెడ్డి.వెంటనే పోలీసులకు పిరియదు చేసిన గోపాల్ రెడ్డి తాండూరు రూరల్ సి ఐ అశోక్ గౌడ్ పెద్దేముల్ ఎస్ ఐ గిరి తో కలిసి సంఘటన స్థాలానికి చేరుకొని డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ టీమ్ తో దర్యాప్తు చేపట్టిన వైనం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments