Friday, March 21, 2025
HomeTelanganaరోడ్లపై పొంచి ఉన్న ప్రమాదం

రోడ్లపై పొంచి ఉన్న ప్రమాదం

మూగజీవాలతో పొంచి ఉన్న ప్రమాదం

నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 12:

గత కొన్ని రోజులుగా నేరేడుచర్ల ప్రధాన రహదారిపై గోమాతల దర్శనమిస్తున్నాయి.
గతంలో ఇలా కొన్నాళ్లపాటు కనిపించిన గోవులు మళ్లీ ప్రత్యక్షమవడం ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారుల వెంటనే తిష్ట వేయడంతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యంగా మారింది.
వాటి యజమానులు అవే తిరిగి వస్తాయిలే అన్న రీతిలో రోడ్ల వెంట వదిలి వెళ్ళడం తో రోజు ఇలా పగలు రాత్రి వేళలో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రధాన రోడ్లపైనే విశ్రాంతి తీసుకుంటుండడంతో రాత్రి వేళల్లో ప్రయాణం చేసే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని , సంబంధిత అధికారులు యజమానులను పిలిపించి చర్యలు తీసుకోవాలని యజమానులు ఎవరూ లేకుంటే గోశాలలకు పంపించాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments