Monday, May 12, 2025
HomeTelanganaరైస్ మిల్లులో ప్రమాదం

రైస్ మిల్లులో ప్రమాదం

*నేరేడుచర్ల*

*నేరేడుచర్ల నూతంగా నిర్మిస్తున్న రైస్ మిల్లులో ప్రమాదం*

*వెల్డింగ్ చేస్తున్నా సందర్భంలో నిప్పు రవ్వలు కింద రాలి ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు*

*ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు వ్యక్తులు*

*గాయపడ్డ వ్యక్తులు గోపీచంద్, నాగుల్ మీరా.*

*హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం సూర్య పేట జిల్లా ఆస్పత్రికి తరలింపు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments