Thursday, March 20, 2025
HomeAgricultureరైతులకు కేద్రం కీలక ప్రకటన

రైతులకు కేద్రం కీలక ప్రకటన

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన

Dec

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన
పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6,000ల మొత్తాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర మంత్రి రామ్‌నాథ్ వెల్లడించారు. ట్యాక్స్ పేయర్స్, ఉన్నతాదాయ వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు రికవరీ చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 18 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. AUG-NOV కాలానికి 9.58 కోట్ల మందికి రూ.20,657 కోట్లు చెల్లించామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments