త్రిపురారం కేకే మీడియా మార్చి 11
త్రిపురారం మండలం, అంజనపల్లి గ్రామంలో దారుణ హత్య…
ఎర్రగొర్ల నగేష్ (27)అనే యువకున్ని కత్తితో పొడిచి చంపిన కంచుగంట్ల శ్రీనివాస్…
5 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు కాగా మూడురోజుల క్రితమే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది
హత్య అనంతరం మృతదేహాన్ని సెఫ్టిక్ ట్యాoక్ లో పడేసిన నిందితుడు
వివాహేతర సంబందమే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు