*యాదగిరి నరసింహుని సేవలో రాష్ట్ర గవర్నర్*
యాదిగిరిగుట్ట
శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్
జిష్ణుదేవ్ శర్మ గవర్నర్ కు పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అనంతరం గర్భాలయంలో స్వయంభులను దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్న గవర్నర్ అనంతరం ప్రధాన ఆలయ ముఖ మండపంలో వీరికి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో లడ్డు ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతిలో పాల్గొన్న గవర్నర్. వీరి వెంట జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో ఏ భాస్కరరావు తదితరులు ఉన్నారు