Sunday, May 18, 2025
HomeAndhra Pradeshమరోసారి విచారణకి రఘురామ కృష్ణంరాజు కేసు

మరోసారి విచారణకి రఘురామ కృష్ణంరాజు కేసు

రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు జిజిహెచ్ సిబ్బందిని ఎస్పీ దామోదర్ విచారించారు. విచారణకి హాజరైన జిజిహెచ్ RMOసతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర, ECG టెక్నీషియన్ నాగరాజును దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. అయితే, రఘురామ కృష్ణంరాజు వైద్య నివేదికని అప్పటి జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ట్యాంపరింగ్ చేశారని ఆరోపణ వినిపిస్తుంది. ఈ ముగ్గురి స్టేట్ మెంట్స్ ను ఎస్పీ దామోదర్ రికార్డు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments