మంగళగిరి బ్రహ్మోత్సవాలలో శ్రీవారి రధోత్సవం చీకటి పడకముందే రథశాలకు చేరుకునేది… అయితే ఈ ఏడాది రథం రధశాలకు చేరుకోవడం ఆలస్యం కావడంతో చీకటి పడటంతో తూర్పు రాజగోపురం వద్దకు రథం చేరుకోగానే, రాజగోపురం విద్యుత్ దీప కాంతులు… గోపురానికి దీటుగా రథం… ఈ సుందరమైన దృశ్యం శ్రీవారి భక్తులను కనువిందు చేస్తుంది…