Friday, March 21, 2025
HomeTelanganaపెసర రైతుకు ప్రభుత్వం గుడ్ న్యూస్

పెసర రైతుకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కేకే టీవీ ఆగస్టు 30 హైదరాబాద్

వ్యాప్తంగా పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్క్ ఫెడ్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 64.175 ఎకరాలలో పెసర పంట సాగయ్యిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 17841 మెట్రిక్ టన్నుల వరకు పెసర దిగుబడి రావచ్చని అంచనాలు వేశారు. పెసర పంటకు రూ.8,682 మద్దతు ధర ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పెసర కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని ఆదేశాలు జారీచేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments