Monday, January 13, 2025
HomeTelanganaపులిందర్ రెడ్డి హత్య కేసు నిందితులకు యావజీవ కారాకార శిక్ష

పులిందర్ రెడ్డి హత్య కేసు నిందితులకు యావజీవ కారాకార శిక్ష

హైదరాబాద్ కేకే మీడియా సెప్టెంబర్ 1
మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామ సర్పంచ్ జూలకంటి పులిందర్ రెడ్డి హత్య కేసులో తుది తీర్పు వెల్లడించిన సూర్యాపేట కోర్టు

2014 జనవరి 30న కోదాడ లో దారుణ హత్యకు గురైన జూలకంటి పులిందర్ రెడ్డి

దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన విచారణ

ఆరుగురు నిందితులకు యావజీవ శిక్ష విధించిన సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ రాజగోపాల్

విచారణ సమయంలో జలీల్ అనే నిందితుడు మృతి

జీవిత ఖైదు శిక్ష విధించబడిన ఐదుగురు నిందితులు

1. షేక్ షబ్బీర్
2. కొప్పుల లక్ష్మీనారాయణ
3 షేక్ ఇబ్రహీం
4. మాతంగి శ్రీను
5. ధూళిపాల నరేందర్

కోర్టు తీర్పు నేపథ్యంలో నర్సింహుల గూడెం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోహరించిన పోలీసు బలగాలు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments