Wednesday, May 21, 2025
HomeNationalపాపవినాసినిలో బోటింగ్

పాపవినాసినిలో బోటింగ్

*పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్*

తిరుమల :

ఏపీ అటవీశాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీ కు చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు తగవని పలువురు భక్తులు అభ్యంతరం చెబుతున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకునే ముందుకెళతామని DFO వివేక్ ఆనంద్ వివరణ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments