నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 2
నేరేడుచర్ల మండల కేంద్రంలో. విశ్వసనీయ సమాచారం మేరకు రామాపురం రోడ్డులోని పేకాట స్థావరము పై పోలీసుల దాడులు నిర్వహించగా
ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులో కి తీసుకున్నారు వారి వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు మూడు బైకులు 19 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు.. వారిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ పరమేష్. తెలిపారు