*త్వరలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు*
దేశంలో త్వరలో హైడ్రోజన్ తో నడిచే రైలు
అందుబాటులోకి రానుంది. హరియాణా జింద్
నుంచి సోనిపట్ మార్గంలో నడిచే ఈ ట్రైను ఈ నెల 31న ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే దీని వాటర్ సామర్థ్యం 40వేల లీటర్లు. ఒకసారి ఫుల్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దేశవ్యాప్తంగా 35రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ భావిస్తోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తయారు
చేసింది.