Wednesday, May 21, 2025
HomeNationalతెలంగాణపై ప్రధాని చిన్న చూపు-ఎంపీ ఓవైసీ

తెలంగాణపై ప్రధాని చిన్న చూపు-ఎంపీ ఓవైసీ

తెలంగాణపై ప్రధాని చిన్నచూపు: ఓవైసీ

TG: తెలంగాణపై ప్రధాని మోదీ చిన్నచూపు చూస్తున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు.

తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలు ఇస్తే ప్రధాని మాత్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని కామెంట్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments