*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*
తిరుమల :
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు శ్రీవారి దర్శనం కోసం ATC సర్కిల్ వరకు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,354 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,510 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు
తెలిపారు.