నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 26
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 500 సంవత్సరాలనుండి హిందువులు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం జనవరి 22, 2024 వ తేదీన అయోధ్య లో నిర్మితమైన శ్రీరామ మందిరం లో శ్రీ రాంలల్లా (బాలరాముని) యొక్క ప్రాణ ప్రతిష్ట సందర్భంగా శ్రీ రామ పూజిత అక్షితలు మంగళవారం నేరేడుచర్ల పట్టణంలో అంగరంగ వైభవముగా మేళతాళాలతో అశేష భక్త వాహిని నడుమ శ్రీరామ పూజిత అక్షితల యొక్క శోభయాత్ర పట్టణంలోని శివాలయం నుంచి నేరేడుచర్ల ప్రధాన రహదారుల లో భారీ ఊరేగింపు శోభయాత్ర నిర్వహించారు
ఈ కార్యక్రమంలో సంగ్ సేవకులు మెట్టు వేణుగోపాల్ రెడ్డి, బాల వెంకటేశ్వర్లు, రాచకొండ రామన్న, రాచకొండ శేఖర్, నటరాజ్, మోహన్, రమేష్, భువనగిరి అంజయ్య, మధు, రాములు, రాంబాబు, దాచకొండ శ్రీనివాసరావు, కొనతం సత్యనారాయణరెడ్డి, కొనతం సీతారాంరెడ్డి కొత్త లక్ష్మణ్, కొనతం ఆదిరెడ్డి, చల్ల శ్రీలత రెడ్డి, గజ్జల కోటేశ్వరరావు, శ్రీలత ,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీరామ పూజిత అక్షింతల శోభాయాత్ర
RELATED ARTICLES