Wednesday, May 21, 2025
HomeTelanganaఘనంగా కోదండరాముని 25వ వార్షికోత్సవం

ఘనంగా కోదండరాముని 25వ వార్షికోత్సవం

నేరేడుచర్ల కేకే మీడియా

నేరేడుచర్ల మండలం కందుల వారి గూడెం గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అన్నం బొట్ల ఫణి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా గణపతి పూజ స్వస్తివాచనం మంట పారాధన మూలవర్యులకు ఉత్సవ విగ్రహాలకు స్నప నాభిషేకం పట్టు వస్త్రాలతో పుష్పమాలలతో అలంకరణ గావించి అష్టోత్తర ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంగళ నీరాజన మంత్రపుష్పాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ఈ 25వ వార్షికోత్సవ సందర్భంగా ఖమ్మం వాస్తవ్యులు సుందరకాండ శ్రీనివాస్ చే హనుమాన్ చాలీసా దివ్య పారాయణం అత్యంత వైభవంగా భక్తజనులచే నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బైరెడ్డి బక్కి రెడ్డి మాజీ సర్పంచ్ మలిగిరెడ్డి అలివేలు గ్ మలిగిరెడ్డి సందీప్ రెడ్డి బైరెడ్డి రవీందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉపేంద్ర చారి గ్రామంలోని భక్తజనులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments