Sunday, May 18, 2025
HomeNationalగచ్చిబౌలికి సుప్రీం కమిటీ

గచ్చిబౌలికి సుప్రీం కమిటీ

– కంచ గచ్చిబౌలికి నేడు ‘సుప్రీం’ కమిటీ సందర్శన*

* తెలంగాణ రాష్ట్రం

*సుప్రీం కోర్టు నియమించిన పర్యావరణ అటవీ శాఖ సాధికారిక కమిటీ నేడు కంచ గచ్చిబౌలి భూముల్ని సందర్శించనుంది. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన కమిటీ సభ్యులు తాజ్ కృష్ణలో బసచేశారు. ఈరోజు ఉదయం 10గంటలకు వీరు హెచ్సీయూకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వాధికారులతో కమిటీ సమావేశం కానుంది..🌱*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments