*కోటయ్య గూడెం జగన్న తండా వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలి*.
నేరేడుచర్ల.
మండలం లోని కోటయ్య గూడెం, జగన్న తండా గ్రామాల మధ్య ఏళ్ల తరబడి వంతెన రహదారి లేక ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారు దిర్శించర్ల, నరసయ్యగూడెం రెండు చెరువుల పెద్దకాలువ వరద నీరు , వాగు వంతెన లేక వర్షాకాలం వేసవికాలం ప్రజలు రైతులు నిత్యం రాకపోకలు దిర్శించర్ల చిట్టిప్పు వారి గూడెం ,ముత్యాలమ్మ కుంట, నుండి ప్రజలు రవాణా రైతులు నిత్యవసర అవసరాలు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు తక్షణమే వాగుపై వంతెన ఏర్పాటు రహదారి నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు.