Wednesday, May 14, 2025
HomeNationalకారులో భారీగా వజ్రాలు నగదు సీజ్

కారులో భారీగా వజ్రాలు నగదు సీజ్

కారులో 24 కోట్ల ఖ‌రీదైన వ‌జ్రాలు, న‌గ‌లు.. సీజ్ చేసిన ఈసీ

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉండటంతో పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం అహల్యనగర్ జిల్లాలోని టోల్‌ప్లాజా వద్ద తనిఖీలలో ఓ కారులో విలువైన ఆభరణాలు గుర్తించారు. కారులో లభ్యమైన వజ్రాలు, బంగారం, వెండి నగల విలువ దాదాపు రూ.24 కోట్లు అని అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులు ఆభరణాల విలువకు సరిపోకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments