కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు
సూర్యాపేట జిల్లానేరేడుచర్ల కేకే టీవీ డిసెంబర్ 29
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలకు ఆకర్షితులై,
సోమారం గ్రామానికి చెందిన 300 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు తాళ్ల సురేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పెద్దపంగా అజయ్, సోమారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దపంగా ప్రవీణ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోరీపల్లి రవి, ఎస్.కె రహీముద్దీన్, పకీర్ మహ్మద్, షేక్ అజీజ్, ఏ వన్ కరీం,దండ సంజీవరెడ్డి, కృష్ణారావు,మామిడి శ్రీను, రవి, పెద్దపంగా కర్ణాకర్, పెద్దపంగా చార్లెస్, కారింగుల వెంకటేశ్వర్లు, పెండెం సైదులు, తదితరులు పాల్గొన్నారు.