హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలోని ప్రతినిధి బృందం. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీమ్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ పైనుంచి నిర్వహించే ఎయిర్ షోకు ఆహ్వానం అందించడంతో పాటు వివరాలను తెలియజేశారు.