విజయవాడ కేకే మీడియా బ్యూరో ఫిబ్రవరి 23:
నమస్తే తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవటంలో ప్రముఖ పాత్ర వహించిన నమస్తే తెలంగాణ పత్రిక మాదిరిగానే కెసిఆర్ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన అనంతరం అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కొత్తగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధ్యక్షులుగా పార్టీలో కొంతమంది ముఖ్య నాయకులు చేర్చుకున్న విషయం విధితమే. దేశ రాజకీయాల్లో వెళ్లే పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలో నమస్తే తెలంగాణ తెలంగాణలో పత్రిక మాదిరిగానే నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో మరో పత్రిక ఆంధ్రప్రదేశ్ లో రాబోతోందని తెలుస్తోంది
ఇక నమస్తే ఆంధ్ర ప్రదేశ్ ?
RELATED ARTICLES