Wednesday, May 21, 2025
HomeAndhra Pradeshఅసెంబ్లీ ఆవరణలో దొంగలు

అసెంబ్లీ ఆవరణలో దొంగలు

*దొంగలున్నారు జాగ్రత్త అసెంబ్లీ ఆవరణలో*

బుధవారం జరిగిన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా శాసనసభ ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్మన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలు, మరో వ్యక్తి జేబులో రూ.32వేలను కొట్టేశారు. మొత్తం రూ.4 లక్షలు చోరీ అయినట్లు భావిస్తున్నారు. సీసీ కెమెరాలు వీడియో బయట వస్తే ఈ దొంగలు ఎవరైనా తెలియదు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments